Saturday, December 13, 2014

రామాయం పేటలో డిసంబర్ 2న జరిగిన సద్భావన సదస్సు


మెదక్ జిల్లా రామాయం పేటలో డిసంబర్ 2న జరిగిన సద్భావనా సదస్సులో ప్రసంగిస్తున్న సర్పంచ్ శ్రీమతి ప్రభావతి...మరియు సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీ నందీశ్వర్,శ్రీ దేమె భూమయ్య,రెటైర్డ్ సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీ ఉప్పరి రత్నం,మైసయ్య,క్రిష్ణా రెడ్డి,దామర చెరువు సర్పంచ్ తదితరులు పాల్గొన్నరు.17 కులాలకు చెందిన పెద్దలు,యువకులు,మహిళలు పాల్గొన్నారు. నిర్వాహకులు లింగం,నర్సింలు,సాంగని యాదగిరి ప్రముఖ పాత్ర పోషించారు.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers