డిశంబర్ 25 ఆదివారం, ముత్యంపేట గ్రామంలో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, మద్యపానం వల్ల నష్టాలు మొదలైన అంశాల పై అవగాహన కల్పిస్తున్న సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీ రత్నం, శిశు మందిర్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయులు రామేశ్వర్ రెడ్డి ...అలాగే బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి శ్రీ మోహన్ అక్కడి 65 కుటుంబాలకు అద్దం, దువ్వెన, సబ్బులు, నూనె, టూత్పేస్టులు, బ్రష్ తో పాటు స్వామి వివేకానంద మరియు సిధ్దిపేట కోటి లింగాల గుడి చిత్రపటాలు అందచేశారు.
Monday, January 2, 2017
డిశంబర్ 25 ఆదివారం, ముత్యంపేట గ్రామంలో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, మద్యపానం వల్ల నష్టాలు మొదలైన అంశాల పై అవగాహన
Posted on 7:49 PM by Sainadh Reddy
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment