ఖమ్మం జిల్లా కేంద్రంలో డిశంబరు 24న సమరసత సమ్మేళనము జరిగింది. శ్రీ రామానుజుడు,గురు గోవింద్ సింహ, బిఆర్ అంబేద్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ, బాలాసాహెబ్ దేవరస్ జీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. 50 పైగా గ్రామాల నుండి 450 మంది పాల్గొన్నారు. శ్రీ హరేశ్వరానంద స్వామి , విజయవాడ, యోగాచార్య పట్టాభిరామ్, కర్లపాడు లక్ష్మీనారాయణ, కీసర జయపాల్, సతీష్, ఎర్ర రమేష్, రాజేంద్రప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన అనంతరామయ్య అను వల్లభి గ్రామ సీతారాముల దేవాలయ అర్చకులను , స్వామి జీ సత్కరించారు.
Friday, December 30, 2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment