Wednesday, September 7, 2016

"గురు వందనము " కార్యక్రమం సిధ్దిపేట లో 2 సెప్టెంబరున

"గురు వందనము " కార్యక్రమం సిధ్దిపేట లో 2 సెప్టెంబరు న. పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకరరెడ్డి గారు ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. తెలంగాణా ఉపాధ్యాయ సంఘం ఈ కార్యక్రమం నిర్వహించడం ముదావహము. 30 ఉపాధ్యాయ దంపతులకు సన్మానం చేసి గురువు ల కర్తవ్యాన్ని గుర్తు చేశారు.



1 comment:

  1. "గురు వందనము " కార్యక్రమం సిధ్దిపేట లో 2 సెప్టెంబరున

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers