tag:blogger.com,1999:blog-7559115306983698742.post8641129307232501210..comments2023-10-10T08:44:42.600-07:00Comments on సామాజిక సమరసత వేదిక: స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్, కమ్యూనిస్ట్స్ వల్ల దేశానికి జరిగిన నష్టం ఏంటి?Unknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7559115306983698742.post-76021155031679112082016-01-29T00:10:29.446-08:002016-01-29T00:10:29.446-08:00కాంగ్రెస్ పదవుల పిచ్చి తో దేశాన్ని విదేశాలకు తాకట్...కాంగ్రెస్ పదవుల పిచ్చి తో దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టారు.ఆంగ్లేయులు వ్రాసిన చరిత్రను, చట్టాలను యథావిధిగా కొనసాగించారు.అంగ్లేయుల పాత్రను కమ్యూనిష్టులు కొనసాగించారు.కమ్యూనిష్టులు రొమిల్లా థాపర్ , ఆర్ సి మజుందార్ వంటి చరిత్రకారులు మన దేశ ప్రజలను ఇంకా బానిసత్వం లో వుంచడానికి చరిత్రను తప్పుగా రూపొందించారు..మన పాఠ్య పుస్తకాల్లో ఏ ఒక్క దేశభక్తి సంఘటనలు కాని, జాతీయ విప్లవ వీరుల కథలు గాని లేకుండా జాగ్రత్త పడ్డారు.ఈ ఇద్దరు చరిత్ర కారుల మార్గం లో మన కొందరు తెలంగాణా మీడియా ఎడిటర్లు మసి పూసి మారెడుకాయ చేస్తున్నారు.ఎందుకంటే ఈ ఎడిటర్లు కమ్యూనిస్టుల మానసపుత్రులు..వీళ్ళు మాత్రమే కాదు..కె సి ఆర్ ప్రభుత్వం లో దేశపతి శ్రీనివాస్, అల్లం నారాయణ (నమస్తే తెలంగాణా ఎడిటర్),చక్రపాణి(పబ్లిక్ సర్విస్ కమిషన్), కోదండ రాం,నందిని సిద్ధారెడ్డి, డా.హరగోపాల్, వరవరరావ్,చుక్క రామయ్య,కాకిమాధవ రావ్, టంకషాల అశోక్,కంచ అయిలయ్య,తెలకపల్లి రవి.... ఇంకా ఎందరో వీళ్ళ శిష్యులు,సమకాలీకులు, తెలంగాణా చరిత్ర ను భారతీయ సంస్కృతి లోఅ భాగం కాదన్నట్లు తాము ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రభుత్వం లోని కొన్ని సంస్థలను , యూనివర్సిటీలను, విద్యాసంస్థలను, విద్యా వంతులను, గ్రూప్ కోచింగ్ కేంద్రాలను,విద్యార్థులను,సామాన్య ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు..Samarasathahttps://www.blogger.com/profile/11584495308230675218noreply@blogger.com